Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ధరణి పోర్టల్ భూ దోపిడీపై దర్యాప్తు వేగం

Writer: Shivani K 05:06 AM, 7 జులై, 2026
ధరణి పోర్టల్ భూ దోపిడీపై దర్యాప్తు వేగం

ధరణి పోర్టల్‌లోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని జరిగిన భారీ భూ దోపిడీపై విచారణ బృందం క్షేత్రస్థాయిలో తనిఖీలను ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాలకు పైగా భూముల యాజమాన్య హక్కులు అక్రమంగా మార్చినట్లు ఇప్పటికే గుర్తించారు. సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పలువురు పాత్రధారులను గుర్తించి, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ధరణి ఆపరేటర్లను ప్రశ్నిస్తూ నోటీసులు జారీ చేస్తున్నారు.

ఓటీపీ, ఆధార్, బయోమెట్రిక్ ధృవీకరణ లేకుండానే భూముల హక్కులు మార్చినట్లు విచారణలో వెలుగుచూసింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో యజమానికి తెలియకుండా అసైన్డ్ భూమి ఇతరుల పేర్లపైకి మారిన ఘటన కలకలం రేపింది. ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి అక్రమాలు వెలుగుచూస్తుండగా, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సైబర్ క్రైమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్‌ఐసీ విభాగాలు కలిసి డిజిటల్ లాగిన్‌లు, లావాదేవీల ఆనవాళ్లను పరిశీలిస్తూ అసలు నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తాజ్ మహల్ పిటిషన్‌పై కేంద్రం, ఏఎస్‌ఐకి నోటీసులు

తాజ్ మహల్ పిటిషన్‌పై కేంద్రం, ఏఎస్‌ఐకి నోటీసులు

ఇండోనేసియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి మోదీ పర్యటన కొత్త ఊపు

ఇండోనేసియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి మోదీ పర్యటన కొత్త ఊపు

కొత్త గనుల కోసం ఇతర రాష్ట్రాల వైపు సింగరేణి చూపు

కొత్త గనుల కోసం ఇతర రాష్ట్రాల వైపు సింగరేణి చూపు

రెస్క్యూ ఆపరేషన్‌పై సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ

రెస్క్యూ ఆపరేషన్‌పై సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ

ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి

ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి

పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్: శ్రీధర్ బాబు

పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్: శ్రీధర్ బాబు

ట్యాగ్లు
ధరణి పోర్టల్భూ దోపిడీతెలంగాణ వార్తలురెవెన్యూ శాఖసైబర్ క్రైమ్భూ మోసంఆస్తి వివాదండిజిటల్ మోసంవిచారణభారత వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తాజ్ మహల్ పిటిషన్‌పై కేంద్రం, ఏఎస్‌ఐకి నోటీసులు
జనరల్

తాజ్ మహల్ పిటిషన్‌పై కేంద్రం, ఏఎస్‌ఐకి నోటీసులు

ఇండోనేసియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి మోదీ పర్యటన కొత్త ఊపు
జనరల్

ఇండోనేసియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి మోదీ పర్యటన కొత్త ఊపు

సామాజిక న్యాయ సభతో ఒత్తిడి పెంచుతాం: కవిత
రాజకీయాలు

సామాజిక న్యాయ సభతో ఒత్తిడి పెంచుతాం: కవిత

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటల ఆందోళన
రాజకీయాలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటల ఆందోళన

‘సర్’ గడువు పెంచాలని కేటీఆర్ డిమాండ్
రాజకీయాలు

‘సర్’ గడువు పెంచాలని కేటీఆర్ డిమాండ్

కొత్త గనుల కోసం ఇతర రాష్ట్రాల వైపు సింగరేణి చూపు
జనరల్

కొత్త గనుల కోసం ఇతర రాష్ట్రాల వైపు సింగరేణి చూపు

రెస్క్యూ ఆపరేషన్‌పై సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ
జనరల్

రెస్క్యూ ఆపరేషన్‌పై సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ

ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి
జనరల్

ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి

పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్: శ్రీధర్ బాబు
జనరల్

పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్: శ్రీధర్ బాబు

పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్: భట్టి విక్రమార్క
జనరల్

పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్: భట్టి విక్రమార్క

శంషాబాద్ నుంచి సౌదీకి కొత్త ఫ్లైట్
జనరల్

శంషాబాద్ నుంచి సౌదీకి కొత్త ఫ్లైట్

అంతరిక్ష వ్యర్థాల తొలగింపుకు కొత్త సాంకేతికత
బిజినెస్

అంతరిక్ష వ్యర్థాల తొలగింపుకు కొత్త సాంకేతికత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!