
జనరల్

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుల అధ్యక్షతన న్యూఢిల్లీ భారత మండపంలో ఎన్డీఏ సమావేశం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,399 రోజుల పాటు దేశానికి సేవలందించి 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గారి సేవలను ఈ సందర్భంగా గుర్తించారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ దేశ అభివృద్ధికి అందించిన సేవలను నాయకులు ప్రశంసిస్తూ ఘనంగా సత్కరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!