
సినిమాలు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు 64% పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రూ.714.73 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికుల సౌలభ్యాన్ని పెంచే విధంగా అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు.
స్టేషన్లో మల్టీ లెవెల్ పార్కింగ్, 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, మెట్రో స్టేషన్లకు స్కైవాక్ అనుసంధానం, విద్యుత్ వాహనాల ఛార్జింగ్ పాయింట్లు వంటి సౌకర్యాలు ఉండనున్నాయి. పనుల పురోగతిని సూచిస్తూ కిషన్ రెడ్డి సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!