
ఓటీటీ

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 13,343 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. ఈ ప్రిలిమ్స్ పరీక్ష మే 24, 2026న నిర్వహించబడింది.
మొత్తం 8,19,372 మంది రిజిస్టర్ చేసుకోగా సుమారు 5.49 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా సివిల్ సర్వీసెస్లో 933 పోస్టులు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్లో 80 పోస్టులు భర్తీ చేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!