
జనరల్

బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని ప్రభుత్వం సామాజిక సమతుల్యతను కాపాడేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ప్రదేశాలు మరియు సామాజిక కార్యక్రమాల్లో అసభ్యకరమైన, బూతులతో కూడిన, ద్వంద్వార్థాల పాటలను ప్లే చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
మార్కెట్లు, వాహనాలు, వివాహాలు, ప్రజా కార్యక్రమాలు వంటి అన్ని ప్రాంతాల్లో ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయి. కులపరమైన సున్నితత్వాలను దెబ్బతీసే కంటెంట్ను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!