Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తాబేళ్లు, చేపలతో గూఢచర్యమా?

01:00 PM, 12 జూన్, 2026
తాబేళ్లు, చేపలతో గూఢచర్యమా?

తమ దేశానికి సంబంధించిన సున్నితమైన సముద్ర సమాచారాన్ని సేకరించేందుకు విదేశీ గూఢచార సంస్థలు తాబేళ్లు, చేపలు వంటి సముద్ర జీవులను ఉపయోగిస్తున్నాయని చైనా ఆరోపించింది. సముద్ర జీవులకు ప్రత్యేక సెన్సర్లు అమర్చి చైనా తీర ప్రాంతాల్లో వదులుతున్నట్లు చైనా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ సోషల్ మీడియాలో వెల్లడించింది. సముద్ర పర్యావరణం, తీర ప్రాంతాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేందుకు అత్యాధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నారని పేర్కొంది.

చైనా తీర జలాల్లో సెన్సర్లు అమర్చిన తాబేళ్లు, చేపలను గుర్తించినట్లు భద్రతా మంత్రిత్వశాఖ తెలిపింది. ఇవి నీటి ఉష్ణోగ్రత, లవణీయత, సముద్ర ప్రవాహాలు వంటి సమాచారాన్ని సేకరించి ఉపగ్రహాల ద్వారా విదేశాలకు పంపుతున్నాయని ఆరోపించింది. అలాగే సౌరశక్తితో పనిచేసే వేవ్ గ్లైడర్లు, నిఘా పరికరాలను సరకు నౌకలపై అమర్చి తీర ప్రాంత వివరాలను సేకరిస్తున్నట్లు పేర్కొంది. జాతీయ భద్రత దృష్ట్యా విదేశీ నౌకలు, పరికరాల తనిఖీలను కట్టుదిట్టం చేయాలని అధికారులు ఆదేశించగా, మత్స్యకారులు అనుమానాస్పద వస్తువులపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యువరాణి మరణంతో సింహాసన వారసత్వంపై కొత్త చర్చలు

యువరాణి మరణంతో సింహాసన వారసత్వంపై కొత్త చర్చలు

ధర్మస్థల వివాదంలో ప్రకాష్ రాజ్ పేరు.. స్పందనకు సిద్ధమైన నటుడు

ధర్మస్థల వివాదంలో ప్రకాష్ రాజ్ పేరు.. స్పందనకు సిద్ధమైన నటుడు

హెచ్-1బీ వీసా ఫీజు పెంపుపై ట్రంప్ పట్టుదల..

హెచ్-1బీ వీసా ఫీజు పెంపుపై ట్రంప్ పట్టుదల..

చత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటి

చత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముకేశ్ అంబానీ కుటుంబం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముకేశ్ అంబానీ కుటుంబం

మేడ్ ఇన్ ఇండియా C-295 తొలి 'ప్రయాణం' సక్సెస్

మేడ్ ఇన్ ఇండియా C-295 తొలి 'ప్రయాణం' సక్సెస్

ట్యాగ్లు
చైనాతాబేళ్ల గూఢచర్యంచేపల గూఢచర్యంసముద్ర నిఘాజాతీయ భద్రతసముద్ర సమాచారంచైనా వార్తలుగూఢచార సంస్థలుతీర ప్రాంత నిఘాసముద్ర సెన్సర్లు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అల్లు అర్జున్ ‘రాకా’పై భారీ అంచనాలు
సినిమాలు

అల్లు అర్జున్ ‘రాకా’పై భారీ అంచనాలు

రోహిత్-కోహ్లీకి కీలకమైన 17 నెలలు...
క్రీడలు

రోహిత్-కోహ్లీకి కీలకమైన 17 నెలలు...

ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్.. దేశాల జీడీపీలకే సవాల్
బిజినెస్

ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్.. దేశాల జీడీపీలకే సవాల్

యువరాణి మరణంతో సింహాసన వారసత్వంపై కొత్త చర్చలు
జనరల్

యువరాణి మరణంతో సింహాసన వారసత్వంపై కొత్త చర్చలు

ధర్మస్థల వివాదంలో ప్రకాష్ రాజ్ పేరు.. స్పందనకు సిద్ధమైన నటుడు
జనరల్

ధర్మస్థల వివాదంలో ప్రకాష్ రాజ్ పేరు.. స్పందనకు సిద్ధమైన నటుడు

మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
రాజకీయాలు

మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

తాబేళ్లు, చేపలతో గూఢచర్యమా?
జనరల్

తాబేళ్లు, చేపలతో గూఢచర్యమా?

టామ్ హాలండ్ మళ్లీ స్పైడర్-మ్యాన్‌గా.. అభిమానుల్లో భారీ అంచనాలు
సినిమాలు

టామ్ హాలండ్ మళ్లీ స్పైడర్-మ్యాన్‌గా.. అభిమానుల్లో భారీ అంచనాలు

హెచ్-1బీ వీసా ఫీజు పెంపుపై ట్రంప్ పట్టుదల..
జనరల్

హెచ్-1బీ వీసా ఫీజు పెంపుపై ట్రంప్ పట్టుదల..

చత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటి
జనరల్

చత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటి

టీఎంసీలో కలకలం.. కకోలీ ఘోష్ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

టీఎంసీలో కలకలం.. కకోలీ ఘోష్ సంచలన ఆరోపణలు

‘భారత వర్ష’లో యోధుడిగా గోపీచంద్.. పుట్టినరోజు కానుకగా పవర్‌ఫుల్ పోస్టర్
సినిమాలు

‘భారత వర్ష’లో యోధుడిగా గోపీచంద్.. పుట్టినరోజు కానుకగా పవర్‌ఫుల్ పోస్టర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!