
క్రీడలు

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికిషోర్ అదృశ్యం ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ కేసులో సంబంధిత పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నాగరాజును సస్పెండ్ చేశారు.
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారితో నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని సీఎం ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!