22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మైసూరులో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

Writer: Nithish 07:26 AM, 22 జులై, 2026
మైసూరులో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

కర్ణాటకలోని మైసూరు జిల్లా హుణసూరు పట్టణంలోని న్యూ మారుతి లేఅవుట్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. హరీశ్‌ (49) అనే వ్యక్తి తన భార్య నిశ్చిత (36), ఇద్దరు పిల్లలు (13, 6)లను హత్య చేసి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భార్య, పిల్లల నోటికి ప్లాస్టర్‌ అంటించి, గొంతు నులిమి హత్య చేసిన అనంతరం హరీశ్‌ ఉరి వేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించారు.

ఘటనకు మూడు రోజుల ముందు హరీశ్‌ తన తల్లిని అమ్మమ్మ ఇంటికి పంపించినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం ఇంటి తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా నలుగురి మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని హుణసూరు పోలీసులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమలలో భక్తుల రద్దీ.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు

తిరుమలలో భక్తుల రద్దీ.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు

ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్‌

ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్‌

మార్కెట్‌లో బియ్యం ధరల కలకలం

మార్కెట్‌లో బియ్యం ధరల కలకలం

గిరిజన అభివృద్ధే ఒడిశా ప్రగతికి కీలకం - గవర్నర్‌

గిరిజన అభివృద్ధే ఒడిశా ప్రగతికి కీలకం - గవర్నర్‌

నీట్ లీకేజీపై మోదీ కీలక వ్యాఖ్యలు

నీట్ లీకేజీపై మోదీ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
మైసూరు ఘటనకర్ణాటక క్రైమ్కుటుంబ విషాదంహత్య కేసుఆత్మహత్యపోలీసుల దర్యాప్తుహుణసూరు వార్తలుక్రైమ్ న్యూస్కర్ణాటక వార్తలువిషాద ఘటన
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
జంతర్‌ మంతర్‌లో మళ్లీ నిరసనలు

జంతర్‌ మంతర్‌లో మళ్లీ నిరసనలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో కాంగ్రెస్‌ నిరసనలు
రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్‌ నిరసనలు

అల వైకుంఠపురములో జోడీ రిపీట్‌?
సినిమాలు

అల వైకుంఠపురములో జోడీ రిపీట్‌?

జన నాయగన్ వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు?
సినిమాలు

జన నాయగన్ వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు?

టీవీలోకి ఓజీ కూడా వచ్చేసింది.. మరి దేవర ఎక్కడ?
సినిమాలు

టీవీలోకి ఓజీ కూడా వచ్చేసింది.. మరి దేవర ఎక్కడ?

యూఎస్ మార్కెట్‌లో తగ్గని లెనిన్ జోరు!
సినిమాలు

యూఎస్ మార్కెట్‌లో తగ్గని లెనిన్ జోరు!

భారీ సినిమా వదిలేసిన కిరణ్ అబ్బవరం?
సినిమాలు

భారీ సినిమా వదిలేసిన కిరణ్ అబ్బవరం?

రాహుల్‌పై ధర్మేంద్ర ప్రధాన్‌ ఫైర్‌.. నీట్‌పై చర్చకు సిద్ధం
రాజకీయాలు

రాహుల్‌పై ధర్మేంద్ర ప్రధాన్‌ ఫైర్‌.. నీట్‌పై చర్చకు సిద్ధం

ట్రంప్‌ నిర్ణయంతో భారత ఫార్మాకు షాక్‌
బిజినెస్

ట్రంప్‌ నిర్ణయంతో భారత ఫార్మాకు షాక్‌

సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ
జనరల్

సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ

ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు
జనరల్

ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు

నీట్‌ అంశంపై రాహుల్‌పై జితేంద్ర సింగ్‌ ఫైర్‌
రాజకీయాలు

నీట్‌ అంశంపై రాహుల్‌పై జితేంద్ర సింగ్‌ ఫైర్‌

ఐఐటీ రూర్కీ అడ్వైజరీపై వివాదం
జనరల్

ఐఐటీ రూర్కీ అడ్వైజరీపై వివాదం

మైసూరులో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
జనరల్

మైసూరులో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు చెక్‌.. ఏఐ డ్యాష్‌కామ్‌ సిద్ధం
టెక్నాలజీ

ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు చెక్‌.. ఏఐ డ్యాష్‌కామ్‌ సిద్ధం

తిరుమలలో భక్తుల రద్దీ.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు
జనరల్

తిరుమలలో భక్తుల రద్దీ.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!