
జనరల్

రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, శ్రేయస్సు, సౌభాగ్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో విజయాలు వెల్లివిరియాలని కోరుకున్నారు.
రక్షాబంధన్ సందర్భంగా ప్రేమ, ఆప్యాయతతో కూడిన బంధాలు మరింత బలపడాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ప్రజల మధ్య పరస్పర నమ్మకం, విశ్వాసం ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉండాలని కోరుతూ, ఈ పండుగ అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని ఆయన అభిలషించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!