
జనరల్

బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించి ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ దశలో బెయిల్ మంజూరు చేయరాదని బాధితురాలి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
పోలీసులు కూడా బెయిల్ను వ్యతిరేకిస్తూ, నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో పాటు దర్యాప్తుపై ప్రభావం పడే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన న్యాయస్థానం తుది తీర్పును తర్వాత వెల్లడించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!