
ఆరోగ్యం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్పై అమెరికా మరోసారి భీకర దాడులకు దిగింది. యూఎస్ సెంట్రల్ కమాండ్ టెహ్రాన్ సహా కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు సమాచారం. ఇరాన్ దూకుడు చర్యలకు ప్రతిస్పందనగానే ఈ దాడులు చేస్తున్నట్లు అమెరికా సైన్యం వెల్లడించింది.
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని సంకేతం ఇచ్చిన వెంటనే ఈ చర్యలు చోటుచేసుకున్నాయి. దీంతో పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!