
జనరల్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చెన్నైలోని రాజరత్నం స్టేడియంలో ‘సింగప్పెన్’ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ప్రారంభించారు. మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.
మహిళల భద్రత, సాధికారత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు. మహిళలకు రక్షణ, ఆత్మవిశ్వాసం, సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రత్యేక బలగం పనిచేస్తుందని సీఎం అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!