
జనరల్

ఇంగ్లాండ్ వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ నేటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 12 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో 33 మ్యాచ్లు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మెగా టోర్నీకి ఘన ఆరంభం కానుంది.
తొలి మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు శ్రీలంకతో రాత్రి 11 గంటలకు తలపడనుంది. టోర్నీలో అత్యంత ఆసక్తికర పోరుగా భావిస్తున్న భారత్-పాకిస్థాన్ మహిళల జట్ల మ్యాచ్ ఈ నెల 14న జరగనుంది. ఈ మ్యాచ్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!