
జనరల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలు, పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు.
పార్లమెంట్ ఆవరణలోనే పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక సహాయం, వివిధ ప్రాజెక్టులు మరియు ఇతర ముఖ్య అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!