Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

తెలంగాణలో డేటా సెంటర్లు, AI ప్రాజెక్టులపై సీఎం రేవంత్ కీలక సూచనలు

Writer: Harika S 02:34 PM, 30 జూన్, 2026
తెలంగాణలో డేటా సెంటర్లు, AI ప్రాజెక్టులపై సీఎం రేవంత్ కీలక సూచనలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధీ పేవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేయడం వంటి అంశాలను సీఎం మిట్టల్‌కు వివరించారు.

ఈ సందర్భంగా చందన్‌వెల్లి డేటా సెంటర్ ప్రాజెక్టును త్వరగా ప్రారంభించాలని, తెలంగాణలో మరింత పెద్ద డేటా సెంటర్, AI మౌలిక సదుపాయాల క్యాంపస్ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, AI కార్యకలాపాలను విస్తరించాలని కోరారు. దీనికి స్పందించిన సునీల్ మిట్టల్, భారతీ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఏటీసీల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తామని, హైదరాబాద్‌ను ఎయిర్‌టెల్ రెండో ప్రధాన కేంద్రంగా భావిస్తున్నామని తెలిపారు. అలాగే డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఫైబర్ కనెక్టివిటీ విస్తరణకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రుతుపవన ద్రోణితో వర్షాల జోరు

రుతుపవన ద్రోణితో వర్షాల జోరు

మియాపూర్ జిఎస్‌ఎం మాల్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు

మియాపూర్ జిఎస్‌ఎం మాల్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు

లాహౌల్ లోయలో వరదల విధ్వంసం..

లాహౌల్ లోయలో వరదల విధ్వంసం..

ఏపీ విద్యారంగంపై లోకేష్ కృషిని మెచ్చుకున్న ధర్మేంద్ర ప్రధాన్

ఏపీ విద్యారంగంపై లోకేష్ కృషిని మెచ్చుకున్న ధర్మేంద్ర ప్రధాన్

తెలంగాణ పోలీసులకు క్యాష్‌లెస్ వైద్యం బంద్

తెలంగాణ పోలీసులకు క్యాష్‌లెస్ వైద్యం బంద్

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిసునీల్ భారతి మిట్టల్ఎయిర్‌టెల్తెలంగాణ ప్రభుత్వండేటా సెంటర్ఏఐ మౌలిక సదుపాయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
వరంగల్ అభివృద్ధిపై బీజేపీకి మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్

వరంగల్ అభివృద్ధిపై బీజేపీకి మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెనెజువెలాలో భూకంప బీభత్సం
జనరల్

వెనెజువెలాలో భూకంప బీభత్సం

యూపీఐకి మరో అంతర్జాతీయ మైలురాయి
టెక్నాలజీ

యూపీఐకి మరో అంతర్జాతీయ మైలురాయి

ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన లారెన్స్
రాజకీయాలు

ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన లారెన్స్

తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు
రాజకీయాలు

తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు

నాని ‘ది ప్యారడైజ్’ వాయిదా?.. ‘ఇరుముడి’కి లైన్ క్లియర్?
గాసిప్స్

నాని ‘ది ప్యారడైజ్’ వాయిదా?.. ‘ఇరుముడి’కి లైన్ క్లియర్?

భారత ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్
జనరల్

భారత ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్

రుతుపవనాల ప్రభావంతో వర్షాల జోరు
జనరల్

రుతుపవనాల ప్రభావంతో వర్షాల జోరు

‘రామాయణ’ నుంచి బిగ్ అప్‌డేట్?
గాసిప్స్

‘రామాయణ’ నుంచి బిగ్ అప్‌డేట్?

యూట్యూబర్ నుంచి హీరోగా మౌళి తనుజ్ ఎదుగుదల
సినిమాలు

యూట్యూబర్ నుంచి హీరోగా మౌళి తనుజ్ ఎదుగుదల

మంత్రి పొన్నంకు ఎంపీ రఘునందన్‌రావు కౌంటర్..
రాజకీయాలు

మంత్రి పొన్నంకు ఎంపీ రఘునందన్‌రావు కౌంటర్..

కాంగ్రెస్‌పై హరీష్‌రావు ఫైర్
రాజకీయాలు

కాంగ్రెస్‌పై హరీష్‌రావు ఫైర్

మియాపూర్ జిఎస్‌ఎం మాల్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు
జనరల్

మియాపూర్ జిఎస్‌ఎం మాల్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!