2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నషా ముక్త్ భారత్‌తోనే వికసిత్ భారత్: గవర్నర్

Writer: Shivani K 03:13 PM, 2 ఆగస్టు, 2026
నషా ముక్త్ భారత్‌తోనే వికసిత్ భారత్: గవర్నర్

నషా ముక్త్ భారత్ ద్వారానే వికసిత్ భారత్ సాధ్యమని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన అన్నారు. గ్రామాలు, రాష్ట్రాలు వ్యసనాల నుంచి విముక్తి పొందినప్పుడే దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాన్ని గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ఆడిటోరియంలో యువతతో కలిసి గవర్నర్ వీక్షించారు.

ఈ సందర్భంగా తెలంగాణలో ‘10 కోట్ల డ్రగ్-ఫ్రీ ప్రతిజ్ఞ ఉద్యమం’కు శ్రీకారం చుట్టి యువత, విద్యార్థులతో యాంటి డ్రగ్ ప్రతిజ్ఞ చేయించారు. దేశ జనాభాలో 65 శాతం యువత ఉన్న నేపథ్యంలో వారిని వ్యసనాల నుంచి కాపాడటం అత్యంత ముఖ్యమని ఆయన తెలిపారు. ఆరోగ్యకర జీవనం, క్రమశిక్షణ, అవగాహనతోనే సమాజం ముందుకు సాగుతుందని పేర్కొంటూ యోగా, క్రీడలు, నైతిక విలువలను అలవరచుకోవాలని సూచించారు. మై భారత్ వేదిక ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వ్యసన రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీకి అదనపు పన్నుల వాటా.. సీఎం ధన్యవాదాలు

ఏపీకి అదనపు పన్నుల వాటా.. సీఎం ధన్యవాదాలు

చిట్టీ మోసం కలకలం.. బాధితుల ఆందోళన

చిట్టీ మోసం కలకలం.. బాధితుల ఆందోళన

బెంగాల్ సీఎం టార్గెట్‌గా ఉగ్రకుట్ర.. హనీట్రాప్‌తో భారీ స్కెచ్

బెంగాల్ సీఎం టార్గెట్‌గా ఉగ్రకుట్ర.. హనీట్రాప్‌తో భారీ స్కెచ్

ఏడుపాయలలో భక్తుల రద్దీ

ఏడుపాయలలో భక్తుల రద్దీ

దుర్గమ్మ ఆలయంలో మరోసారి భద్రతాలోపం

దుర్గమ్మ ఆలయంలో మరోసారి భద్రతాలోపం

ట్యాగ్లు
నషా ముక్త్ భారత్వికసిత్ భారత్శివ ప్రతాప్ శుక్లాయాంటి డ్రగ్ ప్రచారంతెలంగాణ వార్తలుయువత అవగాహనడ్రగ్ ఫ్రీ ప్రతిజ్ఞమై భారత్బ్రహ్మకుమారీస్ప్రజా చైతన్యం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బోనాల సందర్భంగా ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

బోనాల సందర్భంగా ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇండోనేషియాలో ఫెర్రీ అగ్ని ప్రమాదం
జనరల్

ఇండోనేషియాలో ఫెర్రీ అగ్ని ప్రమాదం

మోదీపై వ్యాఖ్యలు.. బాలిక క్షమాపణ
రాజకీయాలు

మోదీపై వ్యాఖ్యలు.. బాలిక క్షమాపణ

భారత్‌లో వాట్సాప్ మార్పులు ప్రారంభం
టెక్నాలజీ

భారత్‌లో వాట్సాప్ మార్పులు ప్రారంభం

ఏపీ–ఆస్ట్రేలియా 4 ఎంవోయూలు
జనరల్

ఏపీ–ఆస్ట్రేలియా 4 ఎంవోయూలు

జేఎన్‌వీఎస్టీ దరఖాస్తులకు మరో అవకాశం
జనరల్

జేఎన్‌వీఎస్టీ దరఖాస్తులకు మరో అవకాశం

ఏపీకి అదనపు పన్నుల వాటా.. సీఎం ధన్యవాదాలు
జనరల్

ఏపీకి అదనపు పన్నుల వాటా.. సీఎం ధన్యవాదాలు

నషా ముక్త్ భారత్‌తోనే వికసిత్ భారత్: గవర్నర్
జనరల్

నషా ముక్త్ భారత్‌తోనే వికసిత్ భారత్: గవర్నర్

చిట్టీ మోసం కలకలం.. బాధితుల ఆందోళన
జనరల్

చిట్టీ మోసం కలకలం.. బాధితుల ఆందోళన

రీఎంట్రీపై భువీ క్లారిటీ
క్రీడలు

రీఎంట్రీపై భువీ క్లారిటీ

ప్రధాని మోదీపై రాహుల్‌ విమర్శలు
రాజకీయాలు

ప్రధాని మోదీపై రాహుల్‌ విమర్శలు

హృతిక్ రోషన్‌కు కంగనా రౌనత్ కౌంటర్!
సినిమాలు

హృతిక్ రోషన్‌కు కంగనా రౌనత్ కౌంటర్!

బెంగాల్ సీఎం టార్గెట్‌గా ఉగ్రకుట్ర.. హనీట్రాప్‌తో భారీ స్కెచ్
జనరల్

బెంగాల్ సీఎం టార్గెట్‌గా ఉగ్రకుట్ర.. హనీట్రాప్‌తో భారీ స్కెచ్