
జనరల్

తెలుగు పంచాంగం ప్రకారం ఈ రోజు దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్ల పక్షం కొనసాగుతున్నాయి. షష్ఠి తిథి ఉదయం 10:10 గంటల వరకు ఉంటుంది. అనంతరం సప్తమి తిథి ప్రారంభమవుతుంది. అనూరాధ నక్షత్రం రాత్రి 8:28 గంటల వరకు ఉండగా, ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది.
వర్జ్యం రాత్రి 2:38 గంటల నుంచి 4:24 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 9:54 నుంచి 10:42 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2:45 నుంచి 3:34 గంటల వరకు ఉంటుంది. అమృత ఘడియలు ఉదయం 9:08 నుంచి 10:53 గంటల వరకు ఉన్నాయి. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 5:51 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:00 గంటలకు జరుగుతుంది. కన్యా సంక్రమణం రాత్రి 11:28 గంటలకు ఉంటుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!