
జనరల్

భారత అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక ఘట్టంగా స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ ‘మిషన్ ఆగమన్’ కింద సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించబడింది. ఇది దేశంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగంగా రికార్డు సృష్టించింది. భారత అంతరిక్ష సామర్థ్యాల్లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషిస్తున్నదానికి ఇది నిదర్శనం.
350 కిలోల బరువున్న నాలుగు చిన్న ఉపగ్రహాలను విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగాన్ని మంత్రి నారా లోకేష్ తన కుమారుడు దేవాన్ష్తో కలిసి వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయంతో దేశంలోని డీప్ టెక్ లక్ష్యాలకు ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!