Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ ఆరా..

Writer: Chandrika 05:12 PM, 11 జులై, 2026
వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ ఆరా..

వియత్నాంలో జరిగిన టూరిస్ట్ పడవ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించారు. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు ఉన్నారనే సమాచారం నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్ సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. విహారయాత్రకు వెళ్లిన ఏపీ పర్యాటకులు ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలియజేయగా, ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు అవసరమైన అన్ని విధాలా సహాయం అందించాలని నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఏపీ భవన్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితుల కోసం అవసరమైన ప్రతి చర్య తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కడపలో కరోనా కేసులపై మంత్రి సవిత సమీక్ష..

కడపలో కరోనా కేసులపై మంత్రి సవిత సమీక్ష..

పటాన్‌చెరు–ఆదిలాబాద్ కొత్త రైల్వే మార్గానికి వెంటనే ఆమోదం ఇవ్వాలి: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

పటాన్‌చెరు–ఆదిలాబాద్ కొత్త రైల్వే మార్గానికి వెంటనే ఆమోదం ఇవ్వాలి: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

వియత్నాం పడవ ప్రమాదం..భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్లు ఏర్పాటు

వియత్నాం పడవ ప్రమాదం..భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్లు ఏర్పాటు

ఫేక్ డిగ్రీలతో బీహార్ లో  ప్రభుత్వ టీచర్లు

ఫేక్ డిగ్రీలతో బీహార్ లో ప్రభుత్వ టీచర్లు

రెండు చోట్ల ఓటు నమోదు చట్టవిరుద్ధం: తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి

రెండు చోట్ల ఓటు నమోదు చట్టవిరుద్ధం: తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి

యాదగిరిగుట్ట దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం..

యాదగిరిగుట్ట దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం..

ట్యాగ్లు
నారా లోకేశ్వియత్నాం పడవ ప్రమాదంఆంధ్రప్రదేశ్ఏపీ భవన్భారత రాయబార కార్యాలయంవియత్నాంఏపీ పర్యాటకులుసహాయక చర్యలుకేంద్ర ప్రభుత్వంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవర్, పొలిటిక్స్, ప్రేమ.. 'క్వీన్'లో రమ్యకృష్ణ ప్రత్యేక పాత్ర
సినిమాలు

పవర్, పొలిటిక్స్, ప్రేమ.. 'క్వీన్'లో రమ్యకృష్ణ ప్రత్యేక పాత్ర

ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో నీతా అంబానీకి నంబర్-1 స్థానం
జనరల్

ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో నీతా అంబానీకి నంబర్-1 స్థానం

జకోవిచ్‌కు మళ్లీ వింబుల్డన్ షాక్..
క్రీడలు

జకోవిచ్‌కు మళ్లీ వింబుల్డన్ షాక్..

విదేశీ గడ్డపై చరిత్ర సృష్టించిన అనిమేశ్ కుజుర్..
క్రీడలు

విదేశీ గడ్డపై చరిత్ర సృష్టించిన అనిమేశ్ కుజుర్..

కడపలో కరోనా కేసులపై మంత్రి సవిత సమీక్ష..
జనరల్

కడపలో కరోనా కేసులపై మంత్రి సవిత సమీక్ష..

'హృదయం మురళి' మూవీ రివ్యూ:అథర్వా ఎమోషన్స్‌కు కనెక్ట్ అవుతారా?
రివ్యూలు

'హృదయం మురళి' మూవీ రివ్యూ:అథర్వా ఎమోషన్స్‌కు కనెక్ట్ అవుతారా?

ఓటీటీలకు కూడా సెన్సార్ తప్పనిసరి...
సినిమాలు

ఓటీటీలకు కూడా సెన్సార్ తప్పనిసరి...

వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ ఆరా..
జనరల్

వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ ఆరా..

పటాన్‌చెరు–ఆదిలాబాద్ కొత్త రైల్వే మార్గానికి వెంటనే ఆమోదం ఇవ్వాలి: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
జనరల్

పటాన్‌చెరు–ఆదిలాబాద్ కొత్త రైల్వే మార్గానికి వెంటనే ఆమోదం ఇవ్వాలి: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

'లెనిన్' విజయం అఖిల్ కష్టానికి దక్కిన గెలుపు: శివాజీ
సినిమాలు

'లెనిన్' విజయం అఖిల్ కష్టానికి దక్కిన గెలుపు: శివాజీ

'ఓ..! సుకుమారి' అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్'- నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి
సినిమాలు

'ఓ..! సుకుమారి' అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్'- నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి

వియత్నాం పడవ ప్రమాదం..భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్లు ఏర్పాటు
జనరల్

వియత్నాం పడవ ప్రమాదం..భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్లు ఏర్పాటు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!