1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొడుకు దేవాన్ష్‌తో కలిసి ‘విక్రమ్-1’ ప్రయోగాన్ని వీక్షించిన మంత్రి నారా లోకేష్

Writer: Shivani K 04:51 PM, 18 జులై, 2026
కొడుకు దేవాన్ష్‌తో కలిసి ‘విక్రమ్-1’ ప్రయోగాన్ని వీక్షించిన మంత్రి నారా లోకేష్

భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1ను ‘మిషన్ ఆగమన్’ పేరుతో శనివారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఉదయం 11.30 గంటలకు మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్ ప్రయోగాన్ని మంత్రి నారా లోకేష్ తన కుమారుడు దేవాన్ష్‌తో కలిసి లాంచ్ వ్యూ గ్యాలరీ నుంచి వీక్షించారు.

స్కైరూట్ ఏరోస్పేస్ స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన విక్రమ్-1లో ప్రొపల్షన్ సిస్టమ్స్, 3డీ ప్రింటెడ్ ఇంజన్లు, ఘన ఇంధన రాకెట్ బూస్టర్లు అమర్చారు. సుమారు 350 కిలోల బరువున్న నాలుగు చిన్న ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల ఎత్తులోని భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టేలా దీనిని రూపొందించారు. గ్రహాస్పేస్, కాస్మోసర్వ్, డీక్యూబ్డ్ సంస్థల టెక్నాలజీ డెమో పేలోడ్లతో పాటు స్కైరూట్‌కు చెందిన ‘స్కోప్’ ఉపగ్రహం, కాస్మోస్ డైమండ్స్‌కు చెందిన కళాకృతులను కూడా రోదసిలోకి తీసుకెళ్లింది. ఈ కార్యక్రమంలో స్కైరూట్ ఏరోస్పేస్ సీఈవో పవన్ కుమార్ చందన, ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కే. నారాయణ పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

ఏనుగు మృతి.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

ఏనుగు మృతి.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

విదేశీ పర్యటనకు సీఎం విజయ్

విదేశీ పర్యటనకు సీఎం విజయ్

హిజ్రాలపై అరియానా గ్లోరీ కామెంట్స్

హిజ్రాలపై అరియానా గ్లోరీ కామెంట్స్

హైదరాబాద్ రోడ్డు ప్రమాదం కేసులో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

హైదరాబాద్ రోడ్డు ప్రమాదం కేసులో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం: సీఎం చంద్రబాబు

ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం: సీఎం చంద్రబాబు

ట్యాగ్లు
మిషన్ ఆగమన్విక్రమ్-1స్కైరూట్ ఏరోస్పేస్ఇస్రోశ్రీహరికోటప్రైవేట్ రాకెట్ ప్రయోగంభారత అంతరిక్ష రంగంనారా లోకేష్అంతరిక్ష సాంకేతికతషార్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

ఏనుగు మృతి.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
జనరల్

ఏనుగు మృతి.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

విదేశీ పర్యటనకు సీఎం విజయ్
జనరల్

విదేశీ పర్యటనకు సీఎం విజయ్

హిజ్రాలపై అరియానా గ్లోరీ కామెంట్స్
జనరల్

హిజ్రాలపై అరియానా గ్లోరీ కామెంట్స్

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌లో సీజన్ 9 టాప్ 5 కంటెస్టెంట్ల లేఖలు
షోస్

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌లో సీజన్ 9 టాప్ 5 కంటెస్టెంట్ల లేఖలు

హైదరాబాద్ రోడ్డు ప్రమాదం కేసులో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్
జనరల్

హైదరాబాద్ రోడ్డు ప్రమాదం కేసులో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం: సీఎం చంద్రబాబు
జనరల్

ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం: సీఎం చంద్రబాబు

పన్నుల ఆదాయాన్ని పెంచుతున్న ఏపీ ప్రభుత్వ చర్యలు
బిజినెస్

పన్నుల ఆదాయాన్ని పెంచుతున్న ఏపీ ప్రభుత్వ చర్యలు

అమెరికాలో ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య!
జనరల్

అమెరికాలో ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య!

సబ్స్క్రైబ్ చేసుకో...లడ్డూ తీసుకో
జనరల్

సబ్స్క్రైబ్ చేసుకో...లడ్డూ తీసుకో

డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన షాలినీ పాండే
సినిమాలు

డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన షాలినీ పాండే

జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు
జనరల్

జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!