
జనరల్

‘సర్’ అంశంపై 23 రాజకీయ పార్టీల ప్రతినిధులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల సంఘం పాత్రపై ప్రశ్నలు లేవనెత్తుతూ, ఈ అంశంపై న్యాయపరమైన జోక్యం అవసరమని వారు పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రకారం, ఇండియా కూటమి పార్టీలు, ఆప్, డీఎంకే సహా విపక్ష పార్టీలు కలిసి ఈ లేఖపై సంతకాలు చేశాయి. ‘సర్’ అంశంపై విపక్షాలన్నీ ఒకే అభిప్రాయంలో ఉన్నాయని ఆయన తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!