
సినిమాలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే తాను స్వదేశానికి తిరిగి వెళ్లి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. దేశంలోని రాజకీయ, న్యాయ పరిణామాల నేపథ్యంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా, బంగ్లాదేశ్లో న్యాయ ప్రక్రియను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు బంగ్లాదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, ఈ అంశంపై అక్కడి అధికారుల నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!