
జనరల్

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించిన అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటు హక్కు కోల్పోవడం వల్ల మాత్రమే ఒక వ్యక్తి పౌరసత్వం రద్దయినట్లు భావించలేమని స్పష్టం చేసింది.
పౌరసత్వాన్ని నిర్ణయించే తుది రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల సంఘం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. బెంగాల్ SIR ప్రక్రియలో ఓటు కోల్పోయినవారు దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. సంబంధిత వ్యక్తుల పౌరసత్వ స్థితిని నిర్ధారించే అంశంపై కేంద్రానికి ఈసీ దరఖాస్తు చేయాలని ఆదేశించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!