
సినిమాలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా థియేటర్లలో మిక్స్డ్ టాక్తో కొనసాగుతున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. అయితే విడుదలైన రెండో రోజే ఈ సినిమాకు పైరసీ షాక్ తగలడం చిత్ర పరిశ్రమను కలవరపెడుతోంది.
సాధారణంగా క్యామ్ రికార్డింగ్లు మాత్రమే బయటకు వస్తుండగా, ఈసారి ఏకంగా హై క్వాలిటీ ప్రింట్లు ఆన్లైన్లో దర్శనమివ్వడం ఆందోళన కలిగిస్తోంది. మెగా అభిమానులు వెంటనే అప్రమత్తమై పైరసీ లింకులను రిపోర్ట్ చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మూవీ టీమ్, సైబర్ క్రైమ్ అధికారులను కోరుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!