
సినిమాలు

ప్రతిష్టాత్మక ఫిఫా టోర్నమెంట్లో పాల్గొంటున్న జర్మనీ జట్టుకు వింత సమస్య ఎదురైంది. నార్త్ కరోలినాలోని వారి శిబిరంలో పాముల బెడద ఎక్కువగా ఉందని ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జట్టు కెప్టెన్ జోషువా కిమ్మిచ్ మాట్లాడుతూ.. మ్యాచ్ వ్యూహాలపై దృష్టి పెట్టడంతో పాటు పాముల నుంచి ఎలా రక్షించుకోవాలో కూడా ఆలోచించాల్సి వస్తోందని తెలిపారు. ఈ పరిస్థితి జట్టుకు అదనపు ఆందోళనగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!