Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

క్షిపణి దాడిలో మృతి చెందిన విశాఖ ఇంజినీర్ సురేష్‌పై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

04:00 PM, 12 జూన్, 2026
క్షిపణి దాడిలో మృతి చెందిన విశాఖ ఇంజినీర్ సురేష్‌పై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ఒమన్ తీర ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్‌పై జరిగిన క్షిపణి దాడిలో విశాఖపట్నానికి చెందిన చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేష్ మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

సురేష్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి భారత రాయబార కార్యాలయం, ఒమన్ ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ఏపీ భవన్ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టగా, ఒమన్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సురేష్ ప్రయాణిస్తున్న నౌక ఒమన్ తీరానికి సుమారు 30 నాటికల్ మైళ్ల దూరంలో నిలిచిపోయినట్లు సమాచారం. నౌకను పోర్టుకు తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని, అధికారిక గుర్తింపు అనంతరం మృతదేహాన్ని భారత్‌కు తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత మిర్చి ఎగుమతులకు చైనా షాక్ నిర్ణయం

భారత మిర్చి ఎగుమతులకు చైనా షాక్ నిర్ణయం

నీట్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష సమయం పెంచిన ఎన్‌టీఏ

నీట్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష సమయం పెంచిన ఎన్‌టీఏ

ఫ్లైట్‌లో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్ – వైరల్ మోమెంట్!

ఫ్లైట్‌లో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్ – వైరల్ మోమెంట్!

ఒమన్ తీర దాడులపై అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు

ఒమన్ తీర దాడులపై అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు

పెట్రోల్ బంకుల నుంచి భారీగా డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు..
ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుపట్నాల సురేష్విశాఖపట్నంఒమన్క్షిపణి దాడిఆయిల్ ట్యాంకర్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంభారత రాయబార కార్యాలయంసముద్ర ప్రమాదంచీఫ్ ఇంజినీర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

పెట్రోల్ బంకుల నుంచి భారీగా డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు..

రాత్రికి రాత్రే మాయం అయిన మొబైల్ టవర్.. పోలీసులకు షాక్

రాత్రికి రాత్రే మాయం అయిన మొబైల్ టవర్.. పోలీసులకు షాక్

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత మిర్చి ఎగుమతులకు చైనా షాక్ నిర్ణయం
జనరల్

భారత మిర్చి ఎగుమతులకు చైనా షాక్ నిర్ణయం

నీట్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష సమయం పెంచిన ఎన్‌టీఏ
జనరల్

నీట్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష సమయం పెంచిన ఎన్‌టీఏ

ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాం.. నిలబెట్టుకుంటాం - చంద్రబాబు
రాజకీయాలు

ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాం.. నిలబెట్టుకుంటాం - చంద్రబాబు

“అప్పుడు ఏడ్చేశా...” పవన్‌పై అన్నా కొణిదెల భావోద్వేగ పోస్ట్
రాజకీయాలు

“అప్పుడు ఏడ్చేశా...” పవన్‌పై అన్నా కొణిదెల భావోద్వేగ పోస్ట్

ఫ్లైట్‌లో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్ – వైరల్ మోమెంట్!
జనరల్

ఫ్లైట్‌లో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్ – వైరల్ మోమెంట్!

క్షిపణి దాడిలో మృతి చెందిన విశాఖ ఇంజినీర్ సురేష్‌పై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
జనరల్

క్షిపణి దాడిలో మృతి చెందిన విశాఖ ఇంజినీర్ సురేష్‌పై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

14 జట్లతో 2027 వన్డే ప్రపంచకప్..
క్రీడలు

14 జట్లతో 2027 వన్డే ప్రపంచకప్..

మీనాక్షి వ్యవహారాన్ని బయటపెట్టింది కాంగ్రెస్ నేతలే -x కేటీఆర్
రాజకీయాలు

మీనాక్షి వ్యవహారాన్ని బయటపెట్టింది కాంగ్రెస్ నేతలే -x కేటీఆర్

ఒమన్ తీర దాడులపై అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు
జనరల్

ఒమన్ తీర దాడులపై అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు

చెక్ రిపబ్లిక్‌పై కొరియా కమ్‌బ్యాక్..
క్రీడలు

చెక్ రిపబ్లిక్‌పై కొరియా కమ్‌బ్యాక్..

పెట్రోల్ బంకుల నుంచి భారీగా డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు..
జనరల్

పెట్రోల్ బంకుల నుంచి భారీగా డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు..

‘అఫిడవిట్‌లో పూర్తి వివరాలు ఇచ్చా’.. మీనాక్షి నటరాజన్
రాజకీయాలు

‘అఫిడవిట్‌లో పూర్తి వివరాలు ఇచ్చా’.. మీనాక్షి నటరాజన్