
జనరల్

పవిత్ర తిరుమల అలిపిరి నడకదారిలో ఓ యువతి ‘పెద్ది’ సినిమా ఫ్లెక్సీ ప్రదర్శించడం వివాదానికి దారితీసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ చిత్ర విజయోత్సవం సందర్భంగా అలిపిరి పాదాల మండపం వద్ద ఫ్లెక్సీ ఉంచి, దాని చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో విషయం వైరల్గా మారింది.

నిబంధనల ప్రకారం తిరుమల ప్రాంతంలో రాజకీయ, వాణిజ్య లేదా సినిమా ప్రచారాలకు సంబంధించిన ఫ్లెక్సీలు నిషేధించబడ్డాయి. భక్తులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానాల భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!