14, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హార్ముజ్ దాడిలో భారత నావికుడు మృతి..

Writer: Chandrika 01:44 PM, 14 జులై, 2026
హార్ముజ్ దాడిలో భారత నావికుడు మృతి..

హార్ముజ్ జలసంధిలో యూఏఈ వాణిజ్య నౌకలపై జరిగిన దాడిలో భారత నావికుడు మృతి చెందడంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని విదేశాంగశాఖ పేర్కొంది. అంతర్జాతీయ జలమార్గాల్లో సురక్షిత, నిరంతర వాణిజ్య రాకపోకలు వెంటనే పునరుద్ధరించాలని భారత్ డిమాండ్ చేసింది.

ఈ ఘటన నేపథ్యంలో న్యూఢిల్లీలోని విదేశాంగశాఖ కార్యాలయానికి ఇరాన్ సీనియర్ దౌత్యవేత్తలను, ఉప రాయబారిని పిలిపించి భారత్ అధికారికంగా నిరసన వ్యక్తం చేసింది. వాణిజ్య నౌకలపై దాడులు ప్రాంతీయ శాంతి, సముద్ర భద్రతకు ముప్పుగా మారుతున్నాయని పేర్కొంటూ, ఈ ఘటనపై బాధ్యత వహించాలని భారత్ స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

టెట్ రిజల్ట్స్ కలకలం...వేలాది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఫెయిల్

టెట్ రిజల్ట్స్ కలకలం...వేలాది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఫెయిల్

పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం

పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం

ప్రభుత్వ టీచర్స్ కోసం స్పెషల్ టెట్ ఎగ్జామ్

ప్రభుత్వ టీచర్స్ కోసం స్పెషల్ టెట్ ఎగ్జామ్

ప్రధాని మోదీకి కేజ్రీవాల్ లేఖ

ప్రధాని మోదీకి కేజ్రీవాల్ లేఖ

రెండేళ్లలో వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్స్ ప్రారంభమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

రెండేళ్లలో వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్స్ ప్రారంభమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
భారత్ఇరాన్హార్ముజ్ జలసంధిభారత నావికుడుయూఏఈ నౌకలువిదేశాంగశాఖఅంతర్జాతీయ చట్టంసముద్ర భద్రతన్యూఢిల్లీదౌత్య నిరసన
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు
రాజకీయాలు

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు
జనరల్

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

టెట్ రిజల్ట్స్ కలకలం...వేలాది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఫెయిల్
జనరల్

టెట్ రిజల్ట్స్ కలకలం...వేలాది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఫెయిల్

పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం
జనరల్

పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం

సుమంత్ ప్రభాస్ పుట్టినరోజు వేడుక.. 'రోమాంచకం' టీమ్ స్పెషల్ విషెస్
సినిమాలు

సుమంత్ ప్రభాస్ పుట్టినరోజు వేడుక.. 'రోమాంచకం' టీమ్ స్పెషల్ విషెస్

చిన్న సినిమాలకు ప్రభుత్వం అండగా నిలవాలి: కల్వకుంట్ల కవిత
సినిమాలు

చిన్న సినిమాలకు ప్రభుత్వం అండగా నిలవాలి: కల్వకుంట్ల కవిత

'RAW NTR'పై ఎన్టీఆర్ కార్యాలయం క్లారిటీ..
సినిమాలు

'RAW NTR'పై ఎన్టీఆర్ కార్యాలయం క్లారిటీ..

ప్రభుత్వ టీచర్స్ కోసం స్పెషల్ టెట్ ఎగ్జామ్
జనరల్

ప్రభుత్వ టీచర్స్ కోసం స్పెషల్ టెట్ ఎగ్జామ్

హార్ముజ్ దాడిలో భారత నావికుడు మృతి..
జనరల్

హార్ముజ్ దాడిలో భారత నావికుడు మృతి..

ప్రధాని మోదీకి కేజ్రీవాల్ లేఖ
జనరల్

ప్రధాని మోదీకి కేజ్రీవాల్ లేఖ

రెండేళ్లలో వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్స్ ప్రారంభమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

రెండేళ్లలో వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్స్ ప్రారంభమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

పోలవరాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు - వైఎస్  షర్మిల
రాజకీయాలు

పోలవరాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు - వైఎస్ షర్మిల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!