17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌ సెమీకండక్టర్‌ ప్రయాణంలో కీలక మలుపు.. మోదీ

Writer: Nithish 02:57 PM, 17 సెప్టెంబర్, 2026
భారత్‌ సెమీకండక్టర్‌ ప్రయాణంలో కీలక మలుపు.. మోదీ

భారత సెమీకండక్టర్‌ రంగం రెండో దశలోకి అడుగుపెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నాలుగేళ్లలోనే ప్రపంచంలోని ఇతర దేశాలకు సాధారణంగా దశాబ్దం పట్టే స్థాయి పురోగతిని భారత్‌ సాధించిందని పేర్కొన్నారు. సెమీకాన్‌ ఇండియా-2026ను న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభించిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ ఇప్పుడు సెమీకండక్టర్‌ సామర్థ్యాల నిర్మాణం నుంచి వాణిజ్య చిప్‌ ఉత్పత్తి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు.

చిప్‌ రూపకల్పన, తయారీతో పాటు సెమీకండక్టర్‌ పరికరాలు, ముడి పదార్థాలు, పరీక్షలు, ప్యాకేజింగ్‌, నైపుణ్యాభివృద్ధి వంటి మొత్తం వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. యువతకు నైపుణ్య శిక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్‌ 17 నుంచి 19 వరకు జరిగే సెమీకాన్‌ ఇండియా-2026లో 52 దేశాలకు చెందిన 600కుపైగా కంపెనీలు, ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ ఏడాది కార్యక్రమం ‘సిలికాన్‌ నుంచి వ్యవస్థల వరకు: వ్యవస్థ నిర్మాణం’ అనే అంశంతో జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల నమోదు షురూ

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల నమోదు షురూ

హైదరాబాద్‌–జోధ్‌పూర్‌కు విడదీయరాని బంధం: గజేంద్ర సింగ్‌ షెకావత్‌

హైదరాబాద్‌–జోధ్‌పూర్‌కు విడదీయరాని బంధం: గజేంద్ర సింగ్‌ షెకావత్‌

మోదీ నాయకత్వంలో భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: చంద్రబాబు

మోదీ నాయకత్వంలో భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: చంద్రబాబు

ఏపీలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీలు

ఏపీలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీలు

కౌలాలంపూర్‌-సిడ్నీ విమానంలో విషాదం

కౌలాలంపూర్‌-సిడ్నీ విమానంలో విషాదం

బ్రిక్స్ నేతల అనారోగ్య వార్తలు ఫేక్ - ఎంఈఏ

బ్రిక్స్ నేతల అనారోగ్య వార్తలు ఫేక్ - ఎంఈఏ

ట్యాగ్లు
సెమీకండక్టర్‌ భారత్‌సెమీకాన్‌ ఇండియా 2026నరేంద్ర మోదీసెమీకండక్టర్‌ రంగంచిప్‌ తయారీకమర్షియల్‌ చిప్‌ ఉత్పత్తిఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌సెమీకాన్‌ 2.0చిప్‌ డిజైన్‌సాంకేతిక రంగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సర్దార్ పటేల్ సంకల్పంతోనే తెలంగాణకు విమోచనం: బండి సంజయ్
రాజకీయాలు

సర్దార్ పటేల్ సంకల్పంతోనే తెలంగాణకు విమోచనం: బండి సంజయ్

మహేష్‌గౌడ్‌, అద్దంకి దయాకర్‌పై హరీశ్‌రావు పరువునష్టం కేసు
రాజకీయాలు

మహేష్‌గౌడ్‌, అద్దంకి దయాకర్‌పై హరీశ్‌రావు పరువునష్టం కేసు

నిజాం మంచోడైతే తెలంగాణ కోసం ఎందుకు పోరాడారు?: కిషన్‌ రెడ్డి
రాజకీయాలు

నిజాం మంచోడైతే తెలంగాణ కోసం ఎందుకు పోరాడారు?: కిషన్‌ రెడ్డి

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల నమోదు షురూ
జనరల్

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల నమోదు షురూ

హైదరాబాద్‌–జోధ్‌పూర్‌కు విడదీయరాని బంధం: గజేంద్ర సింగ్‌ షెకావత్‌
జనరల్

హైదరాబాద్‌–జోధ్‌పూర్‌కు విడదీయరాని బంధం: గజేంద్ర సింగ్‌ షెకావత్‌

ముగ్గురు మహిళల పెట్టుబడి.. ‘హనుమాన్‌ అంశ్‌’కు భారీ విజయం
సినిమాలు

ముగ్గురు మహిళల పెట్టుబడి.. ‘హనుమాన్‌ అంశ్‌’కు భారీ విజయం

మోదీ నాయకత్వంలో భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: చంద్రబాబు
జనరల్

మోదీ నాయకత్వంలో భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: చంద్రబాబు

ఏపీలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీలు
జనరల్

ఏపీలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీలు

భారత్‌ సెమీకండక్టర్‌ ప్రయాణంలో కీలక మలుపు.. మోదీ
జనరల్

భారత్‌ సెమీకండక్టర్‌ ప్రయాణంలో కీలక మలుపు.. మోదీ

‘మనం ఎదుగుతుంటే పక్కవారు చూడలేరు’.. శోభితా ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు
సినిమాలు

‘మనం ఎదుగుతుంటే పక్కవారు చూడలేరు’.. శోభితా ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు

కౌలాలంపూర్‌-సిడ్నీ విమానంలో విషాదం
జనరల్

కౌలాలంపూర్‌-సిడ్నీ విమానంలో విషాదం

కేసీఆర్‌ ఆస్తులపై మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు
రాజకీయాలు

కేసీఆర్‌ ఆస్తులపై మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!