21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తండ్రి ప్రేమకు ప్రతిఫలం ఇదేనా?

Writer: Pooja 08:18 AM, 6 ఆగస్టు, 2026
తండ్రి ప్రేమకు ప్రతిఫలం ఇదేనా?

ముగ్గురు కుమార్తెలను ఎంతో ప్రేమగా పెంచి, ఉన్నత స్థానాలకు చేర్చిన ఓ తండ్రి చివరి రోజులు వృద్ధాశ్రమంలో గడిపారు. హర్యానాలోని సోనెపట్‌లో ఉన్న సమాజ్ కళ్యాణ్ శిక్షా సమితి వృద్ధాశ్రమంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. తన కడసారి చూపు కోసం కుమార్తెలు వస్తారని ఎదురుచూసిన శివచరణ్ రామ్ రతన్ గుప్తా చివరకు ఒంటరిగానే కన్నుమూశారు.

ముంబైలో జౌళి వ్యాపారిగా ఉన్న శివచరణ్‌కు ముగ్గురు కుమార్తెలు. వారి చదువు, భవిష్యత్తు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన. పెద్ద కుమార్తెను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారు. కొన్నేళ్ల క్రితం భార్యతో కలిసి వృద్ధాశ్రమానికి వచ్చిన ఆయన, భార్య మరణం తర్వాత అక్కడే ఒంటరిగా జీవించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి పరిస్థితి విషమంగా ఉందని ఆశ్రమ నిర్వాహకులు ముందుగానే సమాచారం ఇచ్చినా, కుమార్తెలు ఆయనను చూసేందుకు రాలేదు.

చివరకు శివచరణ్ మృతిచెందిన తర్వాత కూడా కుమార్తెలు సోనెపట్‌కు రాలేకపోయారు. ఒక కుమార్తె అంత్యక్రియల కోసం ఆన్‌లైన్‌లో డబ్బు పంపగా, ఆశ్రమ నిర్వాహకులు, స్థానికుల సహాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. ముగ్గురు కుమార్తెలు వీడియో కాల్‌ ద్వారా తండ్రి చివరి ప్రయాణాన్ని చూశారు. అయితే మరణానంతరం కూడా ఆయన తన నేత్రాలను దానం చేసి మరో జీవితంలో వెలుగులు నింపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షోరూమ్ ప్రారంభోత్సవంలో కాజల్ రాఘవానీకి చేదు అనుభవం

షోరూమ్ ప్రారంభోత్సవంలో కాజల్ రాఘవానీకి చేదు అనుభవం

గ్రీన్ గ్రోత్‌పై చంద్రబాబు కీలక సూచనలు

గ్రీన్ గ్రోత్‌పై చంద్రబాబు కీలక సూచనలు

వరంగల్ విమానాశ్రయానికి చరిత్రను గుర్తు చేసే పేరు కావాలి – విజయ్

వరంగల్ విమానాశ్రయానికి చరిత్రను గుర్తు చేసే పేరు కావాలి – విజయ్

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు

తెలంగాణలో స్కూల్లకు దసరా సెలవుల ప్రకటన

తెలంగాణలో స్కూల్లకు దసరా సెలవుల ప్రకటన

ట్యాగ్లు
తండ్రి ప్రేమభావోద్వేగ కథమానవ విలువలువృద్ధాశ్రమంనేత్రదానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షోరూమ్ ప్రారంభోత్సవంలో కాజల్ రాఘవానీకి చేదు అనుభవం
జనరల్

షోరూమ్ ప్రారంభోత్సవంలో కాజల్ రాఘవానీకి చేదు అనుభవం

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌

గ్రీన్ గ్రోత్‌పై చంద్రబాబు కీలక సూచనలు
జనరల్

గ్రీన్ గ్రోత్‌పై చంద్రబాబు కీలక సూచనలు

‘ది ప్యారడైజ్’తో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాం – నాని
సినిమాలు

‘ది ప్యారడైజ్’తో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాం – నాని

వరంగల్ విమానాశ్రయానికి చరిత్రను గుర్తు చేసే పేరు కావాలి – విజయ్
జనరల్

వరంగల్ విమానాశ్రయానికి చరిత్రను గుర్తు చేసే పేరు కావాలి – విజయ్

బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్ కౌంటర్
సినిమాలు

బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్ కౌంటర్

సంతోష్ డావఖర్ ‘గోంధాల్’కు అంతర్జాతీయ గుర్తింపు
సినిమాలు

సంతోష్ డావఖర్ ‘గోంధాల్’కు అంతర్జాతీయ గుర్తింపు

‘మండాడి’తో సూరి బాక్సాఫీస్ దూకుడు
సినిమాలు

‘మండాడి’తో సూరి బాక్సాఫీస్ దూకుడు

లక్ష కోట్ల ఆరోపణలు నిజమైతే ఆస్తులు తీసుకోండి - కేటీఆర్
రాజకీయాలు

లక్ష కోట్ల ఆరోపణలు నిజమైతే ఆస్తులు తీసుకోండి - కేటీఆర్

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు
జనరల్

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు
జనరల్

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు

తెలంగాణలో స్కూల్లకు దసరా సెలవుల ప్రకటన
జనరల్

తెలంగాణలో స్కూల్లకు దసరా సెలవుల ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!