
జనరల్

ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రేపు ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పాల్గొనే అవకాశం ఉంది.
ఇథనాల్ పెట్రోల్కు వ్యతిరేకంగా ఇప్పటివరకు 2 లక్షల సంతకాలు సేకరించినట్లు ఆప్ తెలిపింది. ఈ సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధానికి అందజేసి, కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరనున్నట్లు వెల్లడించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!