
జనరల్

నేడు తిరుపతిలో విబి-గ్రామ్ పథకం ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ పథకాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
ఈ పథకానికి కేంద్రం–రాష్ట్రం 60:40 నిష్పత్తిలో నిధులు అందించనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడంలో ఈ పథకం కీలకంగా మారుతుందని అధికారులు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!