Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పేదల సంక్షేమమే లక్ష్యం.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

04:26 PM, 28 జూన్, 2026
పేదల సంక్షేమమే లక్ష్యం.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

రాష్ట్రవ్యాప్తంగా జూలై నెలలో 62,19,648 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.2,711.79 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. జూలై 1వ తేదీ ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. అలాగే కొత్తగా మంజూరైన 7,792 మంది వితంతు లబ్ధిదారులకు పెన్షన్ల చెల్లింపుల కోసం రూ.3.12 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ నెల నిధులతో కలిపి మొత్తం రూ.68,598.44 కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రతి నెల మొదటి తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోదీకి మేం పెద్ద ఫ్యాన్స్ – అమెరికా విదేశాంగ మంత్రి  రుబియో

మోదీకి మేం పెద్ద ఫ్యాన్స్ – అమెరికా విదేశాంగ మంత్రి రుబియో

గచ్చిబౌలిలో RM1 కోడర్స్ హబ్ భారీ మోసం..

గచ్చిబౌలిలో RM1 కోడర్స్ హబ్ భారీ మోసం..

కైట్ కాలేజీ హోర్డింగ్‌తో విజయ్ పర్యటనపై కొత్త చర్చ

కైట్ కాలేజీ హోర్డింగ్‌తో విజయ్ పర్యటనపై కొత్త చర్చ

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ షాక్.. ప్రముఖ రెస్టారెంట్లలో లోపాలు వెలుగులోకి

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ షాక్.. ప్రముఖ రెస్టారెంట్లలో లోపాలు వెలుగులోకి

కర్నూలులో కొనసాగుతున్న వజ్రాల వేట..

కర్నూలులో కొనసాగుతున్న వజ్రాల వేట..

యూరప్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు..

యూరప్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు..

ట్యాగ్లు
ఎన్టీఆర్ భరోసాఆంధ్రప్రదేశ్పెన్షన్ పథకంజూలై పెన్షన్కొండపల్లి శ్రీనివాస్ఏపీ ప్రభుత్వంసంక్షేమ పథకంవితంతు పెన్షన్లబ్ధిదారులుఆంధ్ర వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల సందడి
బిజినెస్

ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల సందడి

అభివృద్ధి, సంక్షేమానికే పెద్దపీట.. హోంమంత్రి అనిత
రాజకీయాలు

అభివృద్ధి, సంక్షేమానికే పెద్దపీట.. హోంమంత్రి అనిత

'హ్యాపీ జర్నీ' టీజర్ విడుదల.. కుటుంబమంతా కలిసి చూడాల్సిన సినిమా
సినిమాలు

'హ్యాపీ జర్నీ' టీజర్ విడుదల.. కుటుంబమంతా కలిసి చూడాల్సిన సినిమా

వరల్డ్ రోయింగ్ కప్-IIIలో తొలి స్వర్ణంతో చరిత్ర సృష్టించిన భారత్
క్రీడలు

వరల్డ్ రోయింగ్ కప్-IIIలో తొలి స్వర్ణంతో చరిత్ర సృష్టించిన భారత్

తన్మయ్ అగర్వాల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కరీంనగర్ భారీ స్కోర్
క్రీడలు

తన్మయ్ అగర్వాల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కరీంనగర్ భారీ స్కోర్

సుందర్‌కు స్పష్టమైన పాత్ర ఇవ్వాలి.. టీమ్ ఇండియాకు అశ్విన్ సూచన
క్రీడలు

సుందర్‌కు స్పష్టమైన పాత్ర ఇవ్వాలి.. టీమ్ ఇండియాకు అశ్విన్ సూచన

పేదల సంక్షేమమే లక్ష్యం.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
జనరల్

పేదల సంక్షేమమే లక్ష్యం.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

రజనీకాంత్‌ను అనవసరంగా టార్గెట్ చేశారు - విష్ణు విశాల్
సినిమాలు

రజనీకాంత్‌ను అనవసరంగా టార్గెట్ చేశారు - విష్ణు విశాల్

హీరోల పారితోషికాలపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

హీరోల పారితోషికాలపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు

స్మార్ట్ కిచెన్లతో విద్యార్థులకు మెరుగైన భోజనం.. వేల మందికి ఉపాధి - నారా లోకేష్
రాజకీయాలు

స్మార్ట్ కిచెన్లతో విద్యార్థులకు మెరుగైన భోజనం.. వేల మందికి ఉపాధి - నారా లోకేష్

భూ సేకరణలో న్యాయం చేయాలి.. అమరావతిలో పెనుమాక రైతుల డిమాండ్
రాజకీయాలు

భూ సేకరణలో న్యాయం చేయాలి.. అమరావతిలో పెనుమాక రైతుల డిమాండ్

పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
ఆరోగ్యం

పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!