
జనరల్

కోల్కతాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా చేశారు. సుమారు 35,000 మంది పాల్గొనడంతో ఈ కార్యక్రమం రికార్డు స్థాయికి చేరింది.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ యోగా ప్రపంచాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చిందని అన్నారు. యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, జీవనశైలి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుందని తెలిపారు. సమతుల ఆహారం, సరైన నిద్రతో ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!