
సినిమాలు

‘పెద్ది’ కొత్త వర్షన్ కోసం మేకర్స్ కీలక మార్పులు చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సెకండాఫ్ నిడివిని తగ్గించే క్రమంలో గౌర్నాయుడు ఫ్లాష్బ్యాక్ సీన్స్ను పూర్తిగా తొలగిస్తున్నారని సమాచారం.
అలాగే సినిమాకు మరింత ఎమోషనల్ స్ట్రెంగ్త్ తీసుకురావడానికి రామ్ చరణ్, జగపతి బాబు మధ్య కొత్త సీన్స్ను యాడ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ ఎడిట్స్ అనంతరం సినిమాను మళ్లీ సెన్సార్ బోర్డుకు సబ్మిట్ చేసి, థియేటర్లలో కొత్త కట్ వర్షన్గా రిలీజ్ చేయనున్నారని టాక్.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!