
జనరల్

వెస్ట్ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభాన్ని “యుద్ధ పరిస్థితి”గా పరిగణిస్తూ తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీఆర్ఈఆర్ఏ) ఫోర్స్ మేజర్ క్లాజ్ను అమలు చేసింది. ఈ నిర్ణయం ద్వారా గ్లోబల్ పరిస్థితుల వల్ల ప్రభావితమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఉపశమనం లభించనుంది.
దీనిలో భాగంగా అర్హత ఉన్న ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ గడువు మరియు ప్రాజెక్ట్ పూర్తి చేసే టైమ్లైన్ను నాలుగు నెలలు పొడిగించారు. 2026 ఫిబ్రవరి 28 లేదా ఆ తరువాత పూర్తికావాల్సిన ప్రాజెక్టులు ఈ ప్రయోజనాన్ని పొందుతాయి. ఈ ఎక్స్టెన్షన్కు ప్రత్యేక అప్లికేషన్ లేదా అదనపు ఫీజు అవసరం లేదు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!