
జనరల్

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ వార్తతో రాజకీయ వర్గాలు, ప్రజలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరంగల్ జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్కు సూచనలు జారీ చేశారు. ప్రజలకు సేవ చేసిన నాయకుడికి తగిన గౌరవంతో కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!