
క్రీడలు

నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి చేసిన ట్వీట్లో ప్రతీకార రాజకీయాలను నిలిపివేయాలని కోరారు.
తమపై అమలు చేస్తున్న కఠినమైన యూఏపీఏ చట్టాన్ని తొలగించాలని ప్రకాష్ రాజ్ విజ్ఞప్తి చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారగా, దీనిపై అనుకూల, ప్రతికూల స్పందనలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!