28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌

Writer: Chandrika 10:00 PM, 28 ఆగస్టు, 2026
“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌

శ్రీలంకతో రెండో టెస్టు చివరి రోజు నాలుగు వికెట్లు తీయాల్సి ఉన్నా భారత బౌలర్లు ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ ఫలితంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ పర్సంటేజీ కూడా తగ్గింది. ప్రత్యర్థికి ఫాలోఆన్‌ ఇచ్చిన తర్వాత కూడా సరైన వ్యూహాలను అమలు చేయడంలో భారత్‌ విఫలమైందని మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ విమర్శించాడు. ముఖ్యంగా శ్రీలంక బ్యాటర్‌ సోనాల్‌ దినుషను నియంత్రించడంలో టీమ్‌ఇండియా విఫలమైందని పేర్కొన్నాడు. విరాట్‌ కోహ్లీ ఉండి ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డాడు.

టెస్టు క్రికెట్‌లో బౌలింగ్‌ ఎటాక్‌ను నిరంతరం కొనసాగిస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాల్సి ఉంటుందని కైఫ్‌ అన్నాడు. ఈ మ్యాచ్‌లో బంతి బాగా తిరుగుతోందని భావించి వికెట్లు సులభంగా లభిస్తాయని భారత ఆటగాళ్లు తేలిగ్గా తీసుకున్నట్లుగా అనిపించిందని పేర్కొన్నాడు. సోనాల్‌ దినుష మాత్రం ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా బ్యాటింగ్‌ చేశాడని తెలిపాడు. భారత ఆటగాళ్లు ఎక్కువగా లాహిరు కుమార, ప్రభాత్‌ జయసూర్య వంటి లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లపై దృష్టి పెట్టినట్లు కనిపించిందని, కానీ దినుషపై అదే స్థాయిలో ఒత్తిడి తీసుకురాలేకపోయారని చెప్పాడు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఎంఎస్‌ ధోనీ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ప్రత్యర్థులపై మానసిక ఒత్తిడి పెంచేవారని గుర్తుచేశాడు. అలాంటి అనుభవం, ఎనర్జీ ఈసారి టీమ్‌ఇండియా కోల్పోయిందని కైఫ్‌ వ్యాఖ్యానించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘ఖేలో తెలంగాణ హాకీ లీగ్‌’ ఫైనల్‌..

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘ఖేలో తెలంగాణ హాకీ లీగ్‌’ ఫైనల్‌..

గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడు ప్రజ్ఞానంద

గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడు ప్రజ్ఞానంద

హాకీ వరల్డ్‌కప్‌లో జర్మనీపై భారత్‌ ఘన విజయం

హాకీ వరల్డ్‌కప్‌లో జర్మనీపై భారత్‌ ఘన విజయం

2036 ఒలింపిక్స్‌పై కేంద్రం ఫోకస్.ఆతిథ్య బిడ్‌పై అమిత్ షా రివ్యూ

2036 ఒలింపిక్స్‌పై కేంద్రం ఫోకస్.ఆతిథ్య బిడ్‌పై అమిత్ షా రివ్యూ

నేటి నుంచి ఆసియా మహిళల టీ20 సమరం

నేటి నుంచి ఆసియా మహిళల టీ20 సమరం

యూఎస్ ఓపెన్ సెమీస్‌లో స్విటోలినా-మోన్‌ఫిల్స్ జోడీ

యూఎస్ ఓపెన్ సెమీస్‌లో స్విటోలినా-మోన్‌ఫిల్స్ జోడీ

ట్యాగ్లు
భారత్‌ వర్సెస్‌ శ్రీలంకమహ్మద్‌ కైఫ్‌విరాట్‌ కోహ్లీటీమ్‌ఇండియాటెస్టు క్రికెట్‌శ్రీలంక క్రికెట్‌సోనాల్‌ దినుషశుభ్‌మన్‌ గిల్‌ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌భారత క్రికెట్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...
టెక్నాలజీ

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..
రాజకీయాలు

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..
జనరల్

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌
క్రీడలు

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..
జనరల్

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..
జనరల్

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘ఖేలో తెలంగాణ హాకీ లీగ్‌’ ఫైనల్‌..
క్రీడలు

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘ఖేలో తెలంగాణ హాకీ లీగ్‌’ ఫైనల్‌..

“సీఎం రేవంత్‌పై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు” — ఎంపీ ఈటల రాజేందర్
రాజకీయాలు

“సీఎం రేవంత్‌పై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు” — ఎంపీ ఈటల రాజేందర్

నేపాల్‌ వరదల్లో పెరిగిన మృతుల సంఖ్య..
జనరల్

నేపాల్‌ వరదల్లో పెరిగిన మృతుల సంఖ్య..

నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్...
జనరల్

నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్...

సికింద్రాబాద్‌, లింగంపల్లి స్టేషన్లలో ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌..
జనరల్

సికింద్రాబాద్‌, లింగంపల్లి స్టేషన్లలో ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!