Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఓయో భారీ నిర్ణయం...మార్కెట్‌ను షేక్ చేయనున్న ఐపీఓ

Writer: Pooja 10:32 AM, 1 జులై, 2026
ఓయో భారీ నిర్ణయం...మార్కెట్‌ను షేక్ చేయనున్న ఐపీఓ

బడ్జెట్‌ హోటళ్ల సంస్థ ఓయో మాతృసంస్థ ప్రిజమ్‌ రూ.6,650 కోట్ల తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ కోసం సెబీకి సవరించిన దరఖాస్తు పత్రాలను సమర్పించింది. ఈ నిధులన్నింటినీ తాజా ఈక్విటీ జారీ ద్వారానే సమీకరించనున్నట్లు వెల్లడించింది. అలాగే ప్రీ ఐపీఓ ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ.1,330 కోట్ల వరకు సమీకరించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఈ ఐపీఓలో వ్యవస్థాపకుడు రితేశ్‌ అగర్వాల్‌, ప్రధాన పెట్టుబడిదారు సాఫ్ట్‌బ్యాంక్‌ సహా ప్రస్తుత వాటాదారులు తమ వాటాలను విక్రయించడం లేదు.

ప్రిజమ్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌కు 40.04 శాతం వాటా ఉండగా, రితేశ్‌ అగర్వాల్‌ వాటా 30.52 శాతంగా ఉంది. వీరిద్దరి కలిపి వాటా 70.56 శాతం. మిగిలిన వాటాలను మైక్రోసాఫ్ట్‌, ఎయిర్‌బీఎన్‌బీ, ఖజానా, పీక్‌ ఎక్స్‌వీ, లైట్‌స్పీడ్‌ తదితర సంస్థలు కలిగి ఉన్నాయి. ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో రూ.4,987.5 కోట్లను రుణాల చెల్లింపులకు వినియోగించనున్నట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం సంస్థ నికర రుణభారం రూ.6,828 కోట్లుగా ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డబ్బు రెట్టింపు కావాలా? నితిన్ కామత్ ఇచ్చిన సింపుల్ ఫార్ములా

డబ్బు రెట్టింపు కావాలా? నితిన్ కామత్ ఇచ్చిన సింపుల్ ఫార్ములా

మరోసారి భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్

మరోసారి భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్

విమాన ప్రయాణికులకు ఊరట

విమాన ప్రయాణికులకు ఊరట

గ్యాస్ ధరల తగ్గింపుతో వ్యాపారులకు ఊరట

గ్యాస్ ధరల తగ్గింపుతో వ్యాపారులకు ఊరట

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు తాజా ధరలు తెలుసుకోండి

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు తాజా ధరలు తెలుసుకోండి

చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం..

చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం..

ట్యాగ్లు
ఓయోప్రిజమ్ఐపీఓషేర్‌ మార్కెట్సెన్సెక్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్‌లో అంతర్గత యుద్ధం..ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు?
రాజకీయాలు

కాంగ్రెస్‌లో అంతర్గత యుద్ధం..ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు?

భారత్–జపాన్ సంబంధాల బలోపేతంపై శిఖరాగ్రం
జనరల్

భారత్–జపాన్ సంబంధాల బలోపేతంపై శిఖరాగ్రం

వెనుజులా భూకంపాల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

వెనుజులా భూకంపాల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య

నేటి నుంచి గచ్చిబౌలిలో ట్రాఫిక్ ఆంక్షలు
జనరల్

నేటి నుంచి గచ్చిబౌలిలో ట్రాఫిక్ ఆంక్షలు

దేశవ్యాప్తంగా అమల్లోకి VB-G RAM G..అసలు ప్రయోజనాలేంటి?
జనరల్

దేశవ్యాప్తంగా అమల్లోకి VB-G RAM G..అసలు ప్రయోజనాలేంటి?

ఫ్లాప్స్ తర్వాత కూడా తగ్గని ప్రీతి క్రేజ్
సినిమాలు

ఫ్లాప్స్ తర్వాత కూడా తగ్గని ప్రీతి క్రేజ్

అయోధ్య విరాళాల కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి
జనరల్

అయోధ్య విరాళాల కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి

కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా రియా శింబు
సినిమాలు

కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా రియా శింబు

ఫిఫా వరల్డ్ కప్‌ 2026: ఈక్వెడార్‌పై మెక్సికో సంచలన విజయం
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్‌ 2026: ఈక్వెడార్‌పై మెక్సికో సంచలన విజయం

తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత
జనరల్

తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత

పన్నా జిల్లాలో ఆదివాసీ రైతుకు ₹30 లక్షల వజ్రం
జనరల్

పన్నా జిల్లాలో ఆదివాసీ రైతుకు ₹30 లక్షల వజ్రం

తనపై దాడి యత్నం జరిగిందంటూ ఫిర్యాదు చేసిన అఖిల్‌ రాజ్
జనరల్

తనపై దాడి యత్నం జరిగిందంటూ ఫిర్యాదు చేసిన అఖిల్‌ రాజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!