Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!

Writer: Shivani K 04:27 PM, 3 జులై, 2026
ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!

ఈ20 ఇంధనం (ఎథనాల్ మిశ్రమ పెట్రోల్)పై సోషల్ మీడియాలో వస్తున్న సందేహాలకు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి క్లారిటీ ఇచ్చారు. ఈ20 వాడితే వాహన మైలేజ్ కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఆ తగ్గుదల చాలా స్వల్పమని ఆయన తెలిపారు. వాహనం పరిస్థితి, డ్రైవింగ్ శైలి, రోడ్డు పరిస్థితులు వంటి అంశాలపై మైలేజ్ ప్రభావం ఆధారపడి ఉంటుందని వివరించారు.

ఇదిలా ఉండగా, పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీని ఖర్చు కంటే తక్కువ ధరలకు విక్రయించడంతో రూ. 74,781 కోట్ల నష్టాలను చవిచూశాయని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ధరలు తగ్గినా, గతంలో అధిక ధరలకు కొనుగోలు చేసిన క్రూడ్‌ను ఇప్పటికీ ప్రాసెస్ చేస్తున్నందున ప్రభావం కొనసాగుతోందని చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెరుగుతున్న ఈవీ వాటా..తగ్గుతున్న ఇంధన వినియోగం

పెరుగుతున్న ఈవీ వాటా..తగ్గుతున్న ఇంధన వినియోగం

ఈపీఎఫ్ చందాదారులకు భారీ ఊరట

ఈపీఎఫ్ చందాదారులకు భారీ ఊరట

భారత్‌లో ఓటీపీకి గుడ్‌బై వీసా ‘పేమెంట్ పాస్‌కీ’ సేవలు ప్రారంభం

భారత్‌లో ఓటీపీకి గుడ్‌బై వీసా ‘పేమెంట్ పాస్‌కీ’ సేవలు ప్రారంభం

రికార్డు స్థాయిలో పీఎస్‌యూ వాటాల అమ్మకం కేంద్రం అసలు ప్లాన్ ఏంటి?

రికార్డు స్థాయిలో పీఎస్‌యూ వాటాల అమ్మకం కేంద్రం అసలు ప్లాన్ ఏంటి?

హైదరాబాద్‌ను సింగపూర్‌తో కలిపే మెగా డిజిటల్ ప్రాజెక్ట్
ట్యాగ్లు
ఈ20 ఇంధనంహర్దీప్ సింగ్ పూరిమైలేజ్ఎథనాల్ మిశ్రమంఆయిల్ కంపెనీల నష్టాలుక్రూడ్ ఆయిల్ ధరలుపశ్చిమ ఆసియా సంక్షోభంపెట్రోల్ డీజిల్ ధరలుఇంధన రంగంభారత ఆర్థిక వ్యవస్థ
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

హైదరాబాద్‌ను సింగపూర్‌తో కలిపే మెగా డిజిటల్ ప్రాజెక్ట్

ఐపీఓ బాటలో రత్నదీప్..క్యూ కడుతున్న రిటైల్ దిగ్గజాలు

ఐపీఓ బాటలో రత్నదీప్..క్యూ కడుతున్న రిటైల్ దిగ్గజాలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాగబంధం హైలైట్ రిషభ్
సినిమాలు

నాగబంధం హైలైట్ రిషభ్

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు
సినిమాలు

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

ఈ-రిక్షా యాప్స్‌పై కేంద్రం కఠిన చర్యలు
టెక్నాలజీ

ఈ-రిక్షా యాప్స్‌పై కేంద్రం కఠిన చర్యలు

దేశంలో తొలిసారి ఈ-వేలంలో విమానం విక్రయం
జనరల్

దేశంలో తొలిసారి ఈ-వేలంలో విమానం విక్రయం

ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!
బిజినెస్

ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!

బీఆర్ఎస్ రుణాలపై మంత్రి జూపల్లికి హరీష్‌రావు లేఖ
రాజకీయాలు

బీఆర్ఎస్ రుణాలపై మంత్రి జూపల్లికి హరీష్‌రావు లేఖ

ఫిఫా వరల్డ్ కప్ వేదికపై సునీల్ ఛెత్రి.. భావోద్వేగ క్షణం
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ వేదికపై సునీల్ ఛెత్రి.. భావోద్వేగ క్షణం

రామ మందిరం వివాదం.. దర్యాప్తు జరగాల్సిందే: ధీరేంద్ర శాస్త్రి
జనరల్

రామ మందిరం వివాదం.. దర్యాప్తు జరగాల్సిందే: ధీరేంద్ర శాస్త్రి

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'
సినిమాలు

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

జాతీయ పోరుకు సిద్ధమైన తెలంగాణ వాటర్ పోలో జట్టు
జనరల్

జాతీయ పోరుకు సిద్ధమైన తెలంగాణ వాటర్ పోలో జట్టు

సచివాలయం QR ఎంట్రీకి బ్రేక్..
జనరల్

సచివాలయం QR ఎంట్రీకి బ్రేక్..

విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం
జనరల్

విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం