
రాజకీయాలు

ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. దాదాపు రూ.200 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.
సోదాల్లో రూ.60 లక్షల నగదు, సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. హైదరాబాద్లో పలు ప్లాట్లు, నిజామాబాద్లో వ్యవసాయ భూమి, అత్యంత ఖరీదైన విల్లాలు, అపార్ట్మెంట్లు, ఖాళీ స్థలాలు, శివారులో ఫామ్ హౌస్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!