
జనరల్

సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు "ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది" అంటూ వ్యాఖ్యానించారు. దేశ యువత మేల్కొందని, దేశంలోని పలు సమస్యల పరిష్కారంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
ప్రస్తుత ఉద్యమంతో తమ ప్రయాణం ముగియదని, పార్టీగా, ఉద్యమంగా దేశవ్యాప్తంగా పర్యటించి యువత అభిప్రాయాలను సేకరిస్తామని సౌరవ్ దాస్ తెలిపారు. బాధ్యత వహించాల్సిన ప్రతి ఒక్కరి నుంచి జవాబుదారీతనం కోరుతామని స్పష్టం చేశారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!