Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

క్యాన్సర్‌పై కేంద్రం సమగ్ర పోరాటం

11:34 AM, 23 జూన్, 2026
క్యాన్సర్‌పై కేంద్రం సమగ్ర పోరాటం

క్యాన్సర్ మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర పోరాటం ప్రారంభించిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా 1.84 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా 30 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 35 కోట్ల మందికి నోటి క్యాన్సర్, 16 కోట్ల మహిళలకు రొమ్ము క్యాన్సర్, 9 కోట్ల మందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ముందస్తు గుర్తింపు వల్ల ప్రాణాలను కాపాడడంతో పాటు చికిత్స భారం కూడా తగ్గుతుందని చెప్పారు.

2014కు ముందు 384గా ఉన్న వైద్య కళాశాలల సంఖ్య ప్రస్తుతం 820కి పెరిగిందని ఆమె తెలిపారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద 62 కోట్ల మందికి ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గత 25 ఏళ్లుగా పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న బసవతారకం ఆసుపత్రి సేవలను ఆమె ప్రశంసించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆదాయానికి మించిన ఆస్తులు...10 చోట్ల దాడులు

ఆదాయానికి మించిన ఆస్తులు...10 చోట్ల దాడులు

ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే బసవతారకం హాస్పిటల్ – బాలకృష్ణ

ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే బసవతారకం హాస్పిటల్ – బాలకృష్ణ

అమెరికా పౌరసత్వం మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న దరఖాస్తు ఫీజులు

అమెరికా పౌరసత్వం మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న దరఖాస్తు ఫీజులు

వరుస ఘటనలతో బిర్యానీ ప్రియుల్లో భయం

వరుస ఘటనలతో బిర్యానీ ప్రియుల్లో భయం

దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన దళారి
ట్యాగ్లు
క్యాన్సర్ అవగాహనఆరోగ్య సేవలుక్యాన్సర్ పరీక్షలుప్రజారోగ్యంఆరోగ్య కేంద్రాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన దళారి

సాయికృష్ణ కేసులో షాకింగ్ ట్విస్ట్

సాయికృష్ణ కేసులో షాకింగ్ ట్విస్ట్

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు..
రాజకీయాలు

హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు..

విమర్శకులకు సీఎం విజయ్ గట్టి కౌంటర్..
రాజకీయాలు

విమర్శకులకు సీఎం విజయ్ గట్టి కౌంటర్..

హీరోయిన్ల పాత్రల ఎంపికపై నందిని రెడ్డి  వ్యాఖ్యలు
సినిమాలు

హీరోయిన్ల పాత్రల ఎంపికపై నందిని రెడ్డి వ్యాఖ్యలు

కొలీజియం ఎంపిక విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
జనరల్

కొలీజియం ఎంపిక విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

భారత్‌లో 'స్కోడా కొడియాక్ ఆర్ఎస్' బుకింగ్స్ ప్రారంభం
బిజినెస్

భారత్‌లో 'స్కోడా కొడియాక్ ఆర్ఎస్' బుకింగ్స్ ప్రారంభం

టీఎంసీ చీఫ్‌గా మమత తొలగింపు, రెబల్ టీమ్ ప్రకటన
రాజకీయాలు

టీఎంసీ చీఫ్‌గా మమత తొలగింపు, రెబల్ టీమ్ ప్రకటన

జెర్సీ నెంబర్-3తో బరిలోకి వైభవ్.. బీసీసీఐ వీడియో వైరల్
క్రీడలు

జెర్సీ నెంబర్-3తో బరిలోకి వైభవ్.. బీసీసీఐ వీడియో వైరల్

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌పై హై లెవల్ మీటింగ్
జనరల్

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌పై హై లెవల్ మీటింగ్

ఫ్లిప్ కార్ట్  సేల్ డేట్ ఫిక్స్
జనరల్

ఫ్లిప్ కార్ట్ సేల్ డేట్ ఫిక్స్

వారసత్వం కంటే కష్టమే ముఖ్యం: రామ్ చరణ్
సినిమాలు

వారసత్వం కంటే కష్టమే ముఖ్యం: రామ్ చరణ్

క్యాన్సర్‌పై కేంద్రం సమగ్ర పోరాటం
జనరల్

క్యాన్సర్‌పై కేంద్రం సమగ్ర పోరాటం

కుమారస్వామి సవాల్ ను స్వీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్
రాజకీయాలు

కుమారస్వామి సవాల్ ను స్వీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!