
జనరల్

అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్కు చెందిన స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నంను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఎక్స్లో చేసిన పోస్టులో ఆమె సాధించిన విజయాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొంటూ, క్రీడారంగంలో ఆమె చూపుతున్న ప్రతిభను అభినందించారు.
రాష్ట్రంలో ఏపెక్స్-2036 కార్యక్రమం ద్వారా మరెందరో అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్లను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్లో భారత జట్టు మరిన్ని విజయాలు సాధించి దేశానికి మరింత గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!