
జనరల్

కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. పార్టీ ఎక్స్ (మాజీ ట్విటర్) ఖాతాను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఖాతా నిలిపివేతకు సంబంధించిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ నిర్ణయం వెలువడింది.
నీట్ పరీక్ష ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలకు ఇక ప్రాధాన్యం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతాను పునరుద్ధరించాలని ఆదేశించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!