
ఆరోగ్యం

వంగవీటి మోహన రంగా 79వ జయంతి సందర్భంగా ఆయన కుమార్తె ఆశ కిరణ్ విజయవాడలోని రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, వంగవీటి రంగా పేరును ఒక జిల్లాకు పెట్టాలని, అలాగే కృష్ణా నది తీరంలో రంగా స్మారక ఘాట్ నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు రంగా అంటే అభిమానం ఉందని పేర్కొన్న ఆశ కిరణ్, ఈ డిమాండ్లపై త్వరలోనే ఆయనను కలిసి వినతిపత్రం అందజేస్తానని తెలిపారు. రంగా సేవలకు తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!