
ఆరోగ్యం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జూలై నెలలో నిర్వహించనున్న ప్రత్యేక పూజల షెడ్యూల్ను ప్రకటించింది. జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ రెండు కార్యక్రమాలు శ్రీవారి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగే వార్షిక ఆధ్యాత్మిక టీటీడీ, తిరుమల, శ్రీవారి ఆలయం, ఆణివార ఆస్థానం, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, భక్తులు.
ఈ ప్రత్యేక కార్యక్రమాల నేపథ్యంలో జూలై 14, 17 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అలాగే జూలై 17న కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భక్తులు తమ దర్శన ప్రణాళికలను దీనికి అనుగుణంగా రూపొందించుకోవాలని టీటీడీ సూచించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!