16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాదగయ క్షేత్రంలో పవన్‌ సతీమణి అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు..

Writer: Chandrika 07:35 AM, 16 ఆగస్టు, 2026
పాదగయ క్షేత్రంలో పవన్‌ సతీమణి అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని పలు ఆలయాలను సందర్శించారు. పాదగయ క్షేత్రంలోని కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానాన్ని కూడా అన్నా లెజినోవా సందర్శించారు.

ఆ తర్వాత కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయాన్ని, అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న అన్నా లెజినోవాకు రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్‌, జనసేన ఇన్‌ఛార్జ్‌ పోలిశెట్టి చంద్రశేఖర్‌ స్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల ముంబైలోని ఓ ఆస్పత్రిలో పవన్‌ కల్యాణ్‌కు భుజానికి సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం కోసం మొక్కులు చెల్లించుకుంటూ అన్నా లెజినోవా ఏపీలోని పలు ఆలయాలను సందర్శిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం తిరుమల శ్రీవారిని కూడా ఆమె దర్శించుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

చంద్రగిరిలో ఏనుగుల గుంపు హల్‌చల్‌..

చంద్రగిరిలో ఏనుగుల గుంపు హల్‌చల్‌..

ఎంఎండీఆర్‌ సవరణ బిల్లుపై ఒడిశాలో ఆందోళన..

ఎంఎండీఆర్‌ సవరణ బిల్లుపై ఒడిశాలో ఆందోళన..

రూ.13 వేల కోట్ల డ్రగ్స్ కేసులో కీలక పరిణామం...

రూ.13 వేల కోట్ల డ్రగ్స్ కేసులో కీలక పరిణామం...

ట్యాగ్లు
అన్నా లెజినోవాపవన్‌ కల్యాణ్‌పాదగయ క్షేత్రంపిఠాపురంకుక్కుటేశ్వర స్వామిద్రాక్షారామంభీమేశ్వర స్వామిఆంధ్రప్రదేశ్‌జనసేనశ్రావణ మాసం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్లాక్‌ కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలా?... పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..
ఆరోగ్యం

బ్లాక్‌ కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలా?... పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..
జనరల్

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..
జనరల్

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..
క్రీడలు

ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..

తిరుమలకు పోటెత్తిన భక్తులు..
జనరల్

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

చంద్రగిరిలో ఏనుగుల గుంపు హల్‌చల్‌..
జనరల్

చంద్రగిరిలో ఏనుగుల గుంపు హల్‌చల్‌..

రేవంత్ రెడ్డి పర్యటన రాజకీయ ప్రచారానికి పరిమితం కాకూడదు: ఎమ్మెల్యే చింత ప్రభాకర్
రాజకీయాలు

రేవంత్ రెడ్డి పర్యటన రాజకీయ ప్రచారానికి పరిమితం కాకూడదు: ఎమ్మెల్యే చింత ప్రభాకర్

ఎంఎండీఆర్‌ సవరణ బిల్లుపై ఒడిశాలో ఆందోళన..
జనరల్

ఎంఎండీఆర్‌ సవరణ బిల్లుపై ఒడిశాలో ఆందోళన..

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ఇమ్రాన్‌ హష్మీ ‘అవారాపన్‌ 2’
సినిమాలు

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ఇమ్రాన్‌ హష్మీ ‘అవారాపన్‌ 2’

రూ.13 వేల కోట్ల డ్రగ్స్ కేసులో కీలక పరిణామం...
జనరల్

రూ.13 వేల కోట్ల డ్రగ్స్ కేసులో కీలక పరిణామం...

పాదగయ క్షేత్రంలో పవన్‌ సతీమణి అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు..
జనరల్

పాదగయ క్షేత్రంలో పవన్‌ సతీమణి అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు..

కాంగ్రెస్‌ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం :  కేంద్ర మంత్రి బండి సంజయ్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం : కేంద్ర మంత్రి బండి సంజయ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!