
సినిమాలు

భారత్–పాకిస్తాన్ మధ్య ఇప్పటికే కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య సింధూ జలాల అంశం మరోసారి ప్రధానంగా మారింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి.
సింధూ జలాల విషయంలో పాకిస్తాన్ హక్కులను దెబ్బతీసే చర్యలను తాము సహించబోమని ఆయన హెచ్చరించారు. అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమని పేర్కొనడంతో రెండు దేశాల మధ్య రాజకీయ, దౌత్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!